Rakul Preet Singh: కొత్త పోస్ట్.. పార్లమెంట్కి రకుల్ ప్రీత్ సింగ్
కుమారి రకుల్ ఇటీవలే శ్రీమతి రకుల్గా మారింది. తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయ్యింది. తాజాగా ఢిల్లీ లోని కొత్త పార్లమెంట్ భవనాన్ని జాకీతో కలిసి సందర్శించింది. ఇద్దరు ఏకంగా పార్లమెంట్ భవనం లోపలకి వెళ్లి ఫోటోలు దిగారు.