పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత్ మూడో పతకం (India’s Third Medal) సాధించింది. పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుశాలె (Swapnil Kushale) కాంస్యం గెలిచాడు.
The bullet landed.. Another medal for us in shooting