తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ దారుణంగా నష్టాల్లో కూరుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో మునుపెన్నడూ లేనివిధంగా TS ఆర్టీసీ 340 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. 50 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. డైనమిక్ ఫేర్ సిస్టమ్ పేరుతో వసూలు చేసిన అదనపు ఛార్జీలతో ఆర్టీసికి సిరుల పంట పండింది.

340 crore revenue in 18 days.. Sirulu to RTC with Mahalakshmi