తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గద్దర్ అవార్డ్స్ – 2025’ విజేతల జాబితాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు క్లీన్ తీర్పు ఇచ్చింది. తాను అవినీతి పరుడిని కాదంటూ…న్యాయస్థానం తీర్పు తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు.
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీరియస్ పాలిటిక్స్ సాగుతున్నాయి… అధికారానికి సమీపంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటే…
అవును అతనికి 60 ఏళ్లు. ఆమెకి 20 నుంచి 25 ఏళ్ళు. భార్యాభర్తలు కాదు. జస్ట్ సెక్సువల్ పార్ట్నర్స్. రొమాంటిక్ లవర్స్.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో…చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిత్యం విమర్శలు చేసుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు…పురపోరులో మాత్రం నాకు నువ్వు…నీకు నేను అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకుని, మెరుపు వేగంతో వస్తారు. రెప్పపాటు కాలంలో మెడలో గొలుసు లాగేసుకుంటారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మాయం అయిపోతారు.
తాగొచ్చి హింసిస్తున్నాడని మొగుడ్ని చంపడం లేదు. వరకట్నం తేవాలని టార్చర్ పెడుతున్నాడని భర్తల్ని హత్యలు చెయ్యడం లేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని లేపేస్తున్నారు.
లైఫ్ లో ఒకేసారి నలుగురుతో యుద్ధం చేయకూడదు. ఆ నలుగురు ఒక్కటైపోతే…. అది మనకే దెబ్బ. ఈ చిన్న లాజిక్ ని మిస్సైంది…. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు విచారణకు పిలిచారు.