Nepal Earthquake: నేపాల్‌లో భూకంపం- 70 మందికి పైగా మృతి

నేపాల్‌(Nepal)లో భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 November 2023, 8:33 AM IST

Published : 
  • 4 November 2023, 8:33 AM IST

Exit mobile version