టీ ట్వంటీ ప్రపంచకప్ లో తొలి సంచలనం కొద్దిలో తప్పిపోయింది. పసికూన అనుకుంటే కసికూనలో రెచ్చిపోయి ఆడిన నేపాల్ రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది
పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టింది గోదావరి జిల్లాలో… బేసిగ్గా తను భీమవరం బుల్లోడు.. కాని ఇప్పుడు తను నేపాల్ కుర్రోడు అని తేలింది
మైదానంలో బ్యాటర్లే కాదు, బౌలర్లు, ఫీల్డర్లు తమ ఆనందాన్ని వినూత్నంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా బౌలర్లు వికెట్ తీసిన ఆనందంలో వాళ్ళు చేసే హడావుడి మాములుగా ఉండట్లేదు.
చుట్టూ హిమాలయాలు.. చల్లగా పలకరించే గాలులు.. అద్భుతమైన వాతావరణం.. ప్రశాంతత అంతా అక్కడే ఉందా అనిపిస్తుంటుంది నేపాల్. అలాంటిది ఇప్పుడు నేపాల్ విమానం అంటే.. జనాల వెన్నులో వణుకు పుడుతోంది.
భారత పొరుగు దేశం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్లోని ఖాట్మండు సమీపంలో త్రిభువన్ విమానాశ్రయంలో విమాన కూప్పకులింది.
నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలిని నియమించినట్లు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు.
నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్లోని మదన్-ఆశ్రిత్ హైవేలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి.
నేపాల్(Nepal)లో భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ విభాగంలో టీమ్ఇండియా శుభారంభం చేసింది.