Vijayawada : విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్, చిన్నారితో సహా మృత..

విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి బస్టాండ్ లోని ప్రయాణుకుల వైపు దూసుకెళ్లింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 November 2023, 11:14 AM IST

Published : 
  • 6 November 2023, 11:14 AM IST

Exit mobile version