విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి బస్టాండ్ లోని ప్రయాణుకుల వైపు దూసుకెళ్లింది.

An RTC bus created havoc at Pandit Nehru bus stand in Vijayawada The conductor and the child died