గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే పరీక్షను వాయిదా వేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని విద్యాశాఖ తెలిపింది.

Inter exams start from today..