నేటి నుంచే ఏపీ ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 1 2024 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ విధ్యాశాఖ షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకూ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 March 2024, 9:05 AM IST

Published : 
  • 1 March 2024, 9:05 AM IST

Exit mobile version