అంతర్జాతీయ క్రికెట్ కు టీం ఇండియా స్పిన్ సైంటిస్ట్ ఆర్ అశ్విన్ గుడ్ బై చెప్పాడు. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.