ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ రూపంలో రాముడు.. ప్రాణ ప్రతిష్ఠ తరువాత అందరికీ దర్శనమిస్తాడని భావించారు. కానీ, అందరికీ ముందుగానే దర్శనమిచ్చాడు.