Ayodhya Ram Mandir: భారీ భద్రత మధ్య అయోధ్య.. పదివేల మందితో బందోబస్తు
దాదాపు దేశంలోని అత్యధిక వీవీఐపీలు హాజరవ్వబోతున్న అతిపెద్ద ఈవెంట్ ఇది. దేశంతోపాటు ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.