ముంబైకి చెందిన నటి జేత్వాని కేసు వ్యవహారంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఉన్న ఐపిఎస్ అధికారులు ఎవరు అనే దానిపై ఆయన ఇప్పటికే ఆరా తీసినట్టు తెలుస్తోంది.