దేశవ్యాప్తంగా ఎత్తులో ఖైరతాబాద్ పేరు పేరుగాంచిన.. లడ్డూ వేలం పాటలో బాలాపూర్ కి ప్రత్యేక స్థనమే.. ప్రతి సంవత్సరం తన లడ్డు రికార్డు తానే బ్రేక్ చేస్తున్న వాస్తునాడు బాలాపూర్ గణేష్. ఈ సారి కూడా భారీ ధర పలికింది బాలాపూర్ లడ్డూ.. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. ఈసారి లడ్డూను తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు.

బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర..లడ్డూ వేలం
బాలాపూర్ గణేశుడి శోభాయాత్రాలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
బాలాపూర్ మహా గణపతి
బాలాపూర్ వినాయకుడి వూరేగింపులో పాల్గొన్న భక్తులు
ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు.
బాలాపూర్ గణేశుడి లడ్డూ
రూ.27 లక్షలకు దాసరి దయానంద్రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.
లడ్డూని వేలం పాట పాడినా దాసరి దయానంద రెడ్డి
బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది.
ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్కు తరలించారు.