Odisha: ఒడిశా ప్రమాదానికి కారణం అతనేనా..

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రక్తపు మరకలు ఇంకా చెరిగిపోలేదు. ఆ యాక్సిడెంట్‌లో గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ జూన్‌ 18న చనిపోయాడు. అతని మరణంతో మృతుల సంఖ్య 292కు చేరింది. వందల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. చరిత్ర మర్చిపోలేని ఈ దుర్ఘటనపై సీబీఐ జూన్‌ 6న విచారణ ప్రారంభించింది.

Post Published By: Srikar Creator
Updated : 20 June 2023, 7:12 PM IST

Published : 
  • 20 June 2023, 7:12 PM IST

Exit mobile version