British MP on BBC Coverage : అయోధ్య మందిరంపై బీబీసీ వివక్ష… మండిపడ్డ బ్రిటన్ ఎంపీ

భారత్ లో న్యూస్ కవరేజీ విషయంలో బీబీసీ మరోసారి పక్షపాతం చూపించినట్టు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) లో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ట విషయంలో బీబీసీ అన బుద్దిని బయటపెట్టుకుంది. బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్ (Bob Black) మన్ ఆ దేశ పార్లమెంట్ (Parliament) లో ఈ విషయం లేవనెత్తారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 February 2024, 10:43 AM IST

Published : 
  • 5 February 2024, 10:43 AM IST

Exit mobile version