ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. మూడో రోజు కూడా పడవల తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులుని అధికారులు పిలిపించారు.