తెలుగు రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. తెలంగాణాలోని ములుగు కేంద్రంగా భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు.