బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, అత్యధికంగా అక్కడే

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. తెలంగాణాలోని ములుగు కేంద్రంగా భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు.

Post Published By: Vencateshg
Updated : 4 December 2024, 9:55 AM IST

Published : 
  • 4 December 2024, 9:55 AM IST

Exit mobile version