Telangana Cabinet : నేడు కేబినెట్ భేటీ.. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలుపై చర్చ

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్ర 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ పథకంను అములు దిశగా ఈ భేటి ఉండనున్నట్లు తెలుస్తుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 June 2024, 1:00 PM IST

Published : 
  • 21 June 2024, 1:00 PM IST

Exit mobile version