అభయారణ్యంలో అంతిమ యుద్ధం, హోం శాఖ కీలక చర్చ…!
విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్రమంత్రులు జెపి నడ్డా, నిత్యానంద రాయ్, జ్యుయల్ ఓరం పాల్గొన్నారు.