CM Revanth Reddy : రేవంత్ కాన్వాయ్ కి.. కేసీఆర్ కొన్న కార్లు

మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతానని కొనుక్కున్న ల్యాండ్ క్రూయిజర్ కార్లు త్వరలో తెలంగాణకు రాబోతున్నాయి. ఈ కార్ల కోసం కేసీఆర్ 66 కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్యే ఆరోపించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 December 2023, 1:27 PM IST

Published : 
  • 29 December 2023, 3:02 PM IST

Exit mobile version