తాము ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే తాము కొనసాగేలా చూడాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులకు షాక్ తగిలింది. ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాలని క్యాట్ ఆదేశించింది.