Megha Engineering: బిల్లుల కోసం లంచాలు.. మేఘా సంస్థపై సీబీఐ కేసు

NISP ప్రాజెక్టులో మేఘా సంస్థ రూ.315 కోట్ల అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ అవినీతి వ్యవహారంలో భాగం ఉందనే కారణంతో మేఘాతో పాటు మరో 8 మంది అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

Post Published By: narender Thiru
Updated : 13 April 2024, 8:49 PM IST

Published : 
  • 13 April 2024, 8:49 PM IST

Exit mobile version