భయం భయంగా రాజమండ్రి… ఏమైంది…?

రాజమండ్రిలో చిరుత పులి అక్కడి ప్రజలను కంగారు పెడుతోంది. దాదాపు పులి తిరుగుతుందని తెలిసి వారం కావోస్తున్నా ఇంకా చిరుతపులిని పట్టుకోకపోవడంతో భయాందోళనకు గురువుతున్నారు స్థానికులు.

Post Published By: Vencateshg
Updated : 10 September 2024, 1:00 PM IST

Published : 
  • 10 September 2024, 1:00 PM IST

Exit mobile version