CM Revanth Reddy : జిల్లా కలెక్టర్లతో.. సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

నేడు తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సారిగా ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ సమావేశంకు కలెక్టర్లు, ఎస్పీలు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు, వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 December 2023, 9:54 AM IST

Published : 
  • 24 December 2023, 9:54 AM IST

Exit mobile version