గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. 15వ తారీకు ఒంటిగంట నుంచి 17వ తారీకు 12 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్టు న్యాయవాది తీర్పు ఇచ్చారు.