నేడు హాట్ హాట్ గా ఏపీ హైకోర్ట్
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో నేడు కీలక కేసులపై విచారణ జరగనుంది. తిరుపతి లడ్డు వివాదం పై వైసిపి వేసిన పిటిషన్ నేడు విచారణ జరుగుతోంది. సిట్టింగ్ జడ్జి లేదా కాన్స్టిట్యూషన్ కమిటీతో విచారణ చెయ్యాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై నేడు విచారణ జరుగుతోంది.