వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం పరిష్కారం దిశగా బందువుల మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇరు వర్గాలతో మధ్యవర్తుల చర్చలు జరుపుతున్నారు.