ELECTION NOMINATIONS: మొదలైన నామినేషన్ల పర్వం.. తొలిరోజు నామినేషన్ దాఖలు చేసింది వీళ్లే

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఏప్రిల్‌ 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.

Post Published By: narender Thiru
Updated : 18 April 2024, 6:10 PM IST

Published : 
  • 18 April 2024, 6:10 PM IST

Exit mobile version