PV Narasimha Rao: మన పీవీ.. భారతరత్నం.. చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు కూడా..

పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు కూడా భారత రత్న ఇవ్వబోతోంది. ఈ ఏడాదిలో మొత్తం ఐదుగురికి భారతరత్న ఇవ్వబోతున్నారు. పీవీ నర్సంహారావుకు భారతరత్న ప్రకటించడంపై తెలుగు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 9 February 2024, 2:46 PM IST

Published : 
  • 9 February 2024, 2:46 PM IST

Exit mobile version