న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై టీమిండియా ఓటమి ఇప్పటికీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మూడు టెస్టుల్లోనూ ఓడిపోవడంతో అటు మాజీ ఆటగాళ్ళు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విదేశీ క్రికెటర్లయితే ఇష్టానుసారం మాట్లాడేశారు.