కొత్త ఏడాదిలో భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోలేకపోయిన భారత్ ఇక వైట్ బాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టింది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతోంది.