సిడ్నీ టెస్ట్ రెండోరోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. టీ ట్వంటీ తరహాలో ఆడిన పంత్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.