Durgam Pond, Fish Kill : దుర్గం చెరువులో చేపల మృతిపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్ లో ప్రముఖ పర్యటక ప్రదేశం.. తెలంగాణలో మొదటి కేబుల్ బ్రిడ్జి నిర్మాణం అయిన దుర్గం చెరువు దేశ విదేశాలను నుంచి పర్యటకులను ఆకార్షించింది దుర్గం చెరువు. ఇప్పుడు ఆ దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. వేలాదిగా చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 December 2023, 12:18 PM IST

Published : 
  • 16 December 2023, 12:18 PM IST

Exit mobile version