dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Cable Bridge

#Cable Bridge

Food business kumari aunty in tv serial

KUMARI AUNTY : టీవీ సీరియల్ లో కుమారీ ఆంటీ

March 11, 2024 | 12:54 PM

రెండు లివర్లు ఎక్స్ ట్రా... మొత్తం వెయ్యి రూపాయలు... ఈ డైలాగ్ వింటే చాలు... చాలామందికి అర్థమవుతుంది. సోషల్ మీడియాతో కుమారీ ఆంటీ పాపులర్ అయింది ఈ డైలాగ్ తోనే.

Longest cable bridge in india

Sudarshan Sethu : భారత దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్..

February 25, 2024 | 12:48 PM

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ అరేబియా సముద్రంలో బేట్ ద్వారకా (narendra Modi) ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే.. భారత దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు (Sudarshan Setu Bridge)బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద మోదీ (narendra Modi)ప్రారంభించారు. మొదటగా ప్రధాని బీట్ ద్వారక లోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత మోదీ తన రోజును ప్రారంబించారు.

The longest cable bridge in india sudarshan setu ninda shlokas of bhagavad gita

Sudarshan Sethu : భారత దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. “సుదర్శన సేతు” నిండా.. భగవద్గీతలోని శ్లోకాల

February 25, 2024 | 12:08 PM

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ అరేబియా సముద్రంలో బేట్ ద్వారకా (narendra Modi) ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే.. భారత దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు (Sudarshan Setu Bridge)బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద మోదీ (narendra Modi)ప్రారంభించారు.

High court is serious about the death of fish in durgam pond

Durgam Pond, Fish Kill : దుర్గం చెరువులో చేపల మృతిపై హైకోర్టు సీరియస్

December 16, 2023 | 12:18 PM

హైదరాబాద్ లో ప్రముఖ పర్యటక ప్రదేశం.. తెలంగాణలో మొదటి కేబుల్ బ్రిడ్జి నిర్మాణం అయిన దుర్గం చెరువు దేశ విదేశాలను నుంచి పర్యటకులను ఆకార్షించింది దుర్గం చెరువు. ఇప్పుడు ఆ దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. వేలాదిగా చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి.

Live drone show at cable bridge hyderabad

Cable Bridge: మహానగరంలో మహాద్భుతం.. కేబుల్ బ్రిడ్జ్ పై లైవ్ డ్రోన్ షో ఆవిష్కృతం..

June 5, 2023 | 07:00 AM

తెలంగాణ కీర్తిని, వైభవాన్ని చాటిచప్పేలా లైవ్ డ్రోన్ షో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపించారు. వివిధ వర్ణాల్లో కాంతి పుంతలు తొక్కుతున్న రకరకాల చిత్రాలను ప్రదర్శిచారు.

T hub mind space cycle marathan

T-Hub: మైండ్ స్పేస్ లో సైకిల్ మారథాన్ నిర్వహణ..!

March 25, 2023 | 02:15 PM

హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ పై ఐటీ ఉద్యోగులు సైకిల్ మారథాన్ నిర్వహించారు. ఇందులో తెలంగాణ ఐటీ శాఖ ప్రదాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam