గతంలో మిద్దెలపై తోటలు పెంచడం చూశాం. ఇంకొందరు వడియాలు ఆరబెట్టుకుంటూ ఉంటారు. అయితే తాజాగా చేపలు కూడా పెంచవచ్చని నిరూపించారు కామారెడ్డికి చెందిన మహిళలు.
In Kama Reddy district, women are making profits by farming fish on the house floor