ఆస్ట్రేలియా టూర్ లో భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. సిరీస్ సమం చేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన చివరి టెస్టులోనూ మన బ్యాటర్లు నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ తడబడింది.