రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల చుట్టూ తిరుగుతూ అఘోరిగా చెప్పుకుంటున్న ఓ మహిళపై మహంకాళి పీఠం ఉపాసకుడు అభిరామ్ గురు భవాని కీలక వ్యాఖ్యలు చేసారు. అఘోరా నియమాలను మహిళా అఘోరీ పాటించడం లేదన్నారు.