ఎవర్రా మీరంతా ? వీడ్కోలు వార్తలకు జడేజా చెక్

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందే పలువురు సీనియర్ క్రికెటర్ల రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ మెగాటోర్నీ తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పేస్తారంటూ చాలా మంది అనుకున్నారు.

Post Published By: Vencateshg
Updated : 12 March 2025, 12:36 PM IST

Published : 
  • 12 March 2025, 12:36 PM IST

Exit mobile version