Magunta Sreenivasulu Reddy: వైసీపీకి మాగుంట రాజీనామా.. ఒంగోలు ఎంపీగా మాగుంట తనయుడు

ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీని వీడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో ఉంటారని, తనకు అందించిన సహకారాన్ని రాఘవరెడ్డికి అందించాలని ప్రజలను కోరారు.

Post Published By: narender Thiru
Updated : 28 February 2024, 1:54 PM IST

Published : 
  • 28 February 2024, 1:54 PM IST

Exit mobile version