టీమిండియాకు కొత్త కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు

బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వరుస సిరీస్ ల నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్ నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు రెస్ట్ ఇచ్చింది.గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది.

Post Published By: Vencateshg
Updated : 28 October 2024, 7:50 PM IST

Published : 
  • 28 October 2024, 7:50 PM IST

Exit mobile version