బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వరుస సిరీస్ ల నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్ నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు రెస్ట్ ఇచ్చింది.గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది.