టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్లో వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు సూర్య హాఫ్ సెంచరీ చేయక 468 రోజులు అయింది.
వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా ధోనీ ఎప్పుడో తన మార్క్ చూపించాడు… రెప్పపాటులో స్టంపౌంట్ చేయడం… వెనుక నుంచి చూడకుండా రనౌట్ చేయడం..
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ను నియమించారు. దీంతో హార్థిక్ పాండ్యాకు ఇది షాక్ అనే చెప్పాలి.
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వరుస సిరీస్ ల నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్ నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు రెస్ట్ ఇచ్చింది.గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది.
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు.
రెడ్ బాల్ క్రికెట్ లోకి మళ్ళీ అడుగుపెట్టాలనుకుంటున్న భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది.
టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్ రీఎంట్రీలో నిరాశపరిచారు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడమే నాయకుడి లక్షణం… మంచి జట్టు ఉంటేనే విజయాలు అందించడం కాదు..
శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్త శకం మొదలవుతుందనే చెప్పాలి.