Nirmala Sitaraman: ఏపీ అప్పులకుప్ప కాదట.. నిర్మలమ్మ ఎందుకలా చెప్పారు ?

వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు.. ఇదీ వైసీపీ ప్రభుత్వంపై కొంతకాలంగా ఏపీ విపక్షాలు చేస్తున్న ఘాటు విమర్శలు. ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పుగా మార్చేశారని.. అభివృద్ధిని కృష్ణలో కలిపేసి.. అప్పులపైనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ సహా అన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 31 July 2023, 6:26 PM IST

Published : 
  • 31 July 2023, 6:26 PM IST

Exit mobile version