భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం అంత కంటే కష్టం… వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటితేనే జట్టులో ప్లేస్ ఉంటుంది. ఈ విషయంలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కాస్త వ్యూహాత్మకంగానే ముందున్నట్టు చెప్పొచ్చు.