మెల్బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. మూడో రోజు పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ ను అద్భుతమైన సెంచరీతో ఆదుకుని తెలుగోడి సత్తా ఆస్ట్రేలియా గడ్డపై చూపించాడు.