దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలను మరింత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీలో పార్టీలో భారీ మార్పులు చేసింది. అధ్యక్షులను మారుస్తూ నడ్డా నిర్ణయం తీసుకున్నారు.

NTR's daughter Purandeshwari has been appointed as Andhra Pradesh BJP president