Punjab, Train Accident : ఘోర విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ..

పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొని ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 June 2024, 12:17 PM IST

Published : 
  • 2 June 2024, 12:17 PM IST

Exit mobile version