ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు కాస్త ఊపు వచ్చింది. పంజాబ్ , గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చివరి వరకూ రసవత్తరంగా సాగింది. భారీస్కోరు చేస్తుందనుకున్న గుజరాత్ 162 పరుగులకే పరిమితమైతే…టాపార్డర్ మెరుపు బ్యాటింగ్ తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను పంజాబ్
ఐపీఎల్ 19వ సీజన్ లో మంగళవారం ఆసక్తికర పోరు జరగబోతోంది. శుభమన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ , గత ఏడాది రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ను ఢీకొంటోంది.
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది. బయటి వేదికల్లో అదరగొడుతున్న ఆ జట్టు సొంతగడ్డపై మాత్రం చేతులెత్తేస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 రన్స్ చేయడంతో టై అయింది.
ఐపీఎల్ మొన్నటి వరకూ హైస్కోరింగ్ మ్యాచ్ లను ఎంజాయ్ చేసిన అభిమానులకు పంజాబ్ , కోల్ కత్తా పోరు ఊహించని షాక్ ఇచ్చింది. లో స్కోరింగ్ నమోదవడమే కాదు చివరి వరకూ ఉత్కంఠతో ఊపేసింది.
పంజాబ్ కింగ్స్ క్రికెటర్, ఆస్ట్రేలియన్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్గా నిలిచాడు.
ఐపీఎల్ 2025 సీజన్ ను పంజాబ్ కింగ్స్ విజయంతో స్టార్ట్ చేసింది. సొంతగడ్డపై గుజరాత్ కు షాకిస్తూ 11 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్లో దుమ్మురేపిన శ్రేయ్యర్ సారథ్యంలోని పంజాబ్..
ఐపీఎల్ మొదలై 17 ఏళ్ళు పూర్తయింది… ఇప్పుడు 18వ సీజన్ మొదలుకాబోతోంది.. ఇప్పటి వరకూ లీగ్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ముందుంటుంది.
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి చివరి వారంలో ఆరంభం కానుంది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కాకున్నా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 22 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.