ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు.