తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ నేతలను గురిపెట్టిన పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.