ఓ వైపు వరదలు మరో వైపు పోలీసుల వేట…!

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ నేతలను గురిపెట్టిన పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.

Post Published By: Vencateshg
Updated : 5 September 2024, 5:39 PM IST

Published : 
  • 5 September 2024, 5:39 PM IST

Exit mobile version